ముగిసిన కివీస్ ఇన్నింగ్స్.... భారత్ టార్గెట్ 240

Update: 2019-07-10 09:52 GMT

ప్రపంచ కప్ లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో నిర్ణిత 50 ఓవర్లో కివీస్ ఎనమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది . వర్షం కారణంగా నిన్న మ్యాచ్ ఆగిపోయిన తరవాత తిరిగి ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కివీస్ 3.5 ఓవర్లల్లో 28 పరగులు చేయగలిగింది .. దీనితో కివీస్ భారత్ ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది .. న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్ , రాస్ టేలర్ మాత్రమే రాణించారు .. 

Tags:    

Similar News