న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జేమీసన్ వేసిన మొదటి ఓవర్ లోనే ఓపెనర్ మాయంక్ అగర్వాల్ (1) క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కోహ్లి (9) బెనేట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీనితో ప్రారంభంలోనే భారత్ కి గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం భారత్ ఎనమిది ఓవర్లకి గాను 33 పరుగులు చేసింది. పృద్వీషా(22), శ్రేయాస్ అయ్యర్(1) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
3rd ODI. 6.4: WICKET! V Kohli (9) is out, c Kyle Jamieson b Hamish Bennett, 32/2 https://t.co/Y0xJSkwIYk #NZvInd
— BCCI (@BCCI) February 11, 2020