క్రికెట్ ఫాన్స్ కి ఇది శుభవార్తే ..

Update: 2019-07-10 09:36 GMT

భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ నిన్న వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే .. అయితే అ మ్యాచ్ కొద్ది క్షణాల ముందు తిరిగి ప్రారభం అయింది .. అయితే ప్రస్తుతానికి మ్యాచ్ కి వర్షం ముప్పు ఏమి లేదని సమాచారం .. నిన్న న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్ల నష్టానికి 211 పరుగులు చేసి ఐదు వికెట్లను నష్టపోయింది .. ఇంకా న్యూజిలాండ్ జట్టు 3.5 ఓవర్ల కలిగి ఉంది .. అయితే మ్యాచ్ మొదలు అయిన మూడు గంటల తరవాత వర్షం పడే అవకశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది . దీనితో ఇన్నింగ్స్ ని ముందుగానే ముగించాలని భారత్ యోచిస్తుంది.. 

Tags:    

Similar News