టీంఇండియాకి కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించాలని ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తుంది .వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని రవిశాస్త్రిని కొనసాగించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.. కోహ్లి , రవిశాస్త్రి మధ్య మంచి అవగహన ఉందని వారిని వీడదిస్తే జట్టులో ఇబ్బందలు కలిగే అవకశాలు ఉన్నాయని చెప్పారు . ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి కాంట్రాక్టు అయిపొయింది . వెస్టిండిస్ టూర్ దగ్గరలో ఉంచుకొని రవిశాస్త్రిని మరో 45 రోజులు కొనసాగిస్తూ కాంట్రాక్ట్ ని పొడిగించింది . జులై 16 నుండి కొత్త కోచ్ కోసం దరఖాస్తుల కోసం ఆహ్వానించిన విషయం తెలిసిందే ..