ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా మళ్ళీ రవిశాస్త్రికే భాద్యతలు అప్పజెపింది. బీసీసీఐ.. మొత్తం ఆరుగురిని ఇంటర్వ్యూ చేసిన బీసీసీఐ అందులో హెడ్ కోచ్ గా రవిశాస్త్రిని ఎంపీక చేస్తూ అధికారకంగా ప్రకటిచింది . 2021 టీ 20 వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రి ఇండియన్ టీం కోచ్ గా కొనసాగుతాడు .. 2017 నుంచి రవిశాస్త్రి ఇండియన్ టీం కోచ్ గా కొనసాగుతున్నాడు .