రామజన్మభూమి వివాదంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ

Update: 2019-07-18 03:55 GMT

 రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ జరుగనుంది. మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించనుంది. మధ్యవర్తుల కమిటీ ద్వారా సంప్రదింపులు ఇంకా కొనసాగించాలా లేదా ఈనెల 25 నుండి రోజువారీ విచారణ ప్రారంభించాలా అనే విషయమై సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించనుంది.  

Similar News