India vs Australia, 2nd ODI : స్టీవ్ స్మిత్ సెంచరీ మిస్

Update: 2020-01-17 15:09 GMT

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ 98 ( 102 బంతుల్లో) అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 38 ఓవర్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు 39 ఓవర్లలలో అయిదు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో అష్టన్‌ టర్నర్‌ , అష్టన్ అగర్ ఉన్నారు. ఇంకా ఆసీస్ విజయానికి 112 రన్స్ కావాల్సి ఉంది.  


Tags:    

Similar News