'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' సినిమాపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్..
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనను అవమానించేలా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ వేశారు. కాసేపట్లో కేఏ పాల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రతివాదులుగా సెన్సార్ బోర్డు, రాంగోపాల్ వర్మ, జబర్దస్త్ కమెడియన్ రామును చేర్చారు. ఈ నెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం విడుదలకు సిద్ధమైంది.