శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఆధిక్యం

Update: 2019-05-23 04:18 GMT

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఆధిక్యం చూపిస్తోంది. తాజాగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి రాజాం, శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట, ఎచ్చెర్ల, పలాస, ఆముదాల వలస, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్ లో కొనసాగుతోంది.

Similar News