తొలి విజయం వైసీపీదే!

Update: 2019-05-23 07:59 GMT

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వరుసగా మూడు ఫలితాలు ఇప్పటి వరకూ వెలువడ్డాయి. వాటిలో వైసీపీ మూడింటిలోనూ విజయం సాధించింది. విజయనగరం వైసీపీ శాసనసభ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గెలుపొందారు. 

Similar News