విజయవాడలో వైసీపీ మహాధర్నా

Update: 2019-02-04 06:25 GMT

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ విజయవాడలో వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం కాజేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 169 మంది మృతి చెందారని, వారికి ఇప్పటిదాకా ఎలాంటి సహాయం అందలేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని హామీ ఇచ్చారు. 

Full View

Similar News