వైసీపీ 25 కి 25

Update: 2019-05-23 07:07 GMT

సాధారణంగా లెక్కలు సబ్జెక్టులో తప్ప ఎందులోనూ నూటికి నూరు మార్కులు చూడం. రాజకీయాల్లో అయితే ఇది అసలు జరిగే పనే కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది వైసీపీ.. 25 కి 25 పార్లమెంట్ స్థానాల్ని తన ఖాతాలో వేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. చరిత్రలో ఎక్కడా లేని విధంగా మొత్తం ఎంపీ స్థానాల్ని గెలుచుకుని రికార్డు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాలన్నిటిలోనూ వైసీపీ ముందంజలో ఉంది. ఇది చివరి వరకూ నిలబడితే దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీగా నిలుస్తుంది. 

Similar News