సికింద్రాబాద్‌లో బీభత్సం సృష్టించిన సెట్విన్ బస్సు

Update: 2019-01-28 07:03 GMT

సికింద్రాబాద్ సమీపంలో సెట్విన్ బస్సు బీభత్సం స్పష్టించింది. 31వ నెంబర్ బస్ స్టాప్ సమీపంలో అదుపు తప్పిన బస్సు అక్కడే ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మగ్గురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడగా పలు ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్ధానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.   

Similar News