ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా జగన్ ని చుడలనుకున్నా తమ కోరిక నెరవేరిందని తమకి అది చాలని అన్నారు గుడివాడ ఎమెల్యే నాని .ఈరోజు కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో అయన సచివాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు . జగన్ తనకి ఏ భాద్యతలు అప్పజెప్పినా నమ్మకంగా చేస్తానని తనకి మంత్రి పదవులు ముఖ్యం కాదని అయన అన్నారు . ఏపీ ప్రజలకు ఇకపై అంతా మంచే జరుగుతుందని అన్నారు.