వైసీపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటున్నారు వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, సినీ నటుడు పృద్వీరాజ్. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.వైసీపీ ఏపీలో భారీ మెజార్టీని సొంతం చేసుకుంటుందన్నారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని... అందుకే వారికి అనుకూలంగా సర్వేలే చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.