ఇండియాని ఇబ్బంది పెడుతున్న పసికూన..

Update: 2019-06-22 12:14 GMT

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇండియా - ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకి మొదటిలోనే పెద్ద షాక్ తగిలింది .. ఏడూ పరుగుల మధ్య రోహిత్ శర్మ వికెట్ కోలిపోయింది . అ తర్వాత వచ్చిన కోహ్లి మరో ఓపెనర్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసాడు .. ఈ క్రమంలోనే ఇండియా రాహుల్ రూపంలో మరో వికెట్ ని కోల్పోయింది . అ తరవాత వచ్చిన విజయ్ శంకర్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు .. ఇంకో ఎండ్ లో కోహ్లి మాత్రం చక్కగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు .. ఇంతలో కోహ్లి 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు .. దీనితో ఇండియా కష్టాల్లో పడింది .. ప్రస్తుతం భారత్ 175 పరుగులకు నాలుగు వికెట్లు కొలిపోయి నిలకడగా ఆడుతుంది .. ప్రస్తుతం క్రీజ్ లో ధోని (23) కేదార్ జాదవ్ (21) ఉన్నారు .. 

Tags:    

Similar News