కాసేపట్లో ఇంటర్ ఫలితాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Update: 2019-06-06 05:59 GMT

ఇంటర్ ఫలితాల పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ వేరిఫికేషన్, రీకౌంటింగ్ రిపోర్టును ఇంటర్ బోర్డు హైకోర్టుకు సమర్పించనుంది. గ్లోబరీనా సంస్థకు ఇచ్చిన నోటీసులపై ఆ సంస్థ కోర్టుకు వివరణ ఇవ్వనుంది. చనిపోయిన విద్యార్థులు పాస్ కావడంపై కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. విచారణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు హైకోర్టుకు చేరుకున్నారు. 

Tags:    

Similar News