కొందరు కావాలని ఎర్రజొన్నరైతులను రెచ్చగొడుతున్నారన్నారు ఎంపీ కవిత విమర్శించారు. సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలు తెలుసునని రైతులకు సుముచిత న్యాయం చేస్తారని చెప్పారు. జిల్లా ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 2008 నాటి ఎర్ర జొన్న బకాయిలను చెల్లించిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆత్మీయ సన్మానం సభలో కవిత మాట్లాడారు.