నేడు కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్ర

Update: 2019-05-29 04:15 GMT

నేడు పెద్ద హనుమ జయంతి సందర్భంగా కరీంనగర్ ముస్తాబైంది. నేటి సాయంత్రం ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో హిందు ఏక్తాయాత్ర, భారీగా హాజరుకానున్నారు. బీజేపీ శ్రేణులు సాయంత్రం 4గంటల నుంచి 11వరకు యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News