శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: శ్రావణి తల్లిదండ్రులు అమరణ దీక్ష

Update: 2019-05-16 08:12 GMT

హాజిపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని శ్రావణి తల్లిదండ్రులు అమరణ దీక్ష చేపట్టారు. బొమ్మల రామారం మండల కేంద్రంలో ఈ దీక్షకు దిగారు. హాజిపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని శ్రావణి తల్లిదండ్రులు అమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. కాసేపట్లో బొమ్మల రామారం మండల కేంద్రంలో ఈ దీక్ష చేపట్టనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని తమకు అప్పగిస్తే అతడి సంగతి చూస్తామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Full View

 

Similar News