కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. వందమందితో ఫస్ట్ లిస్టును ప్రకటించే చాన్స్ ఉంది. లోటస్ పాండ్ చేరుకున్న విజయసాయిరెడ్డి, ప్రశాంత్ కిషోర్ , సజ్జల రామకృష్ణారెడ్డి తొలిజాబితా ఫైనలైజ్ పై జగన్ తో చర్చిస్తున్నారు. దాదాపు వంద మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.