ఢిల్లీలో హైఅలర్ట్...తీవ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ....

Update: 2019-03-01 05:57 GMT

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో తీవ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఢిల్లీలోని 29 ప్రాంతాలను టెర్రరిస్టులు దాడికి ఎంచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Similar News