రేపు సాయంత్రం కోల్‌కతాకు చంద్రబాబు పయనం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం, కాంగ్రెస్ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో అక్కడ జరిగే ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

Update: 2019-01-17 10:54 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం, కాంగ్రెస్ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో అక్కడ జరిగే ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించారు. తన కోల్‌కతా ప్రయాణం, గురువారం జగన్‌తో కేటీఆర్‌ భేటీ అంశాలను వారితో చర్చించారు. మంత్రుల సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Similar News