మంత్రులకు చంద్రబాబు స్ట్రాంగ్‌ క్లాస్

Update: 2019-02-26 04:50 GMT

మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకారు. ప్రత్యర్ధుల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. ఆరోపణలపై గట్టిగా స్పందించకుంటే విపక్షాల వాదనే ప్రజల్లోకి బలంగా వెళ్తుందని హెచ్చరించారు. కేటీఆర్ కామెంట్స్‌ నేపథ్యంలోనే మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

Similar News