శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంపై చంద్రబాబు సమీక్ష

Update: 2019-05-10 06:49 GMT

శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలోని అభ్యర్థులు, ముఖ్యనేతలు, బూత్ లెవల్ కన్వీనర్లు హాజరయ్యారు. బూత్‌ల వారీగా పోలింగ్ తీరుతెన్నులపై అభ్యర్థులు చంద్రబాబుకు నివేదిక సమర్పించనున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News