జయరాం హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు

Update: 2019-06-10 07:16 GMT

జయరాం కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 12 మంది నిందితులను చార్జిషీట్‌లో చేర్చారు. 73సాక్షులను విచారణ విచారించారు. ఇందులో 11వ సాక్షిగా జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ఉన్నారు. ఏ వన్ గా రాకేష్ రెడ్డి, ఏ టు గా విశాల్ పేర్లు చేర్చారు. హాని ట్రాప్ ద్వార జయరామ్‌ను హత్య చేసినట్లు పేర్కొన్నారు. జయరామ్ హత్య కేసులో ముగ్గురు పోలీసుల అధికారుల పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫోటోలను పోలీసులు రాకేశ్‌ నుంచి జప్తు చేసుకున్నారు.  

Tags:    

Similar News