ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓటమిని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒక పక్క వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఈ మేరకు రాజీనామా లేఖను పంపిస్తారని చెబుతున్నారు.