సంచలన వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి

Update: 2019-06-06 06:42 GMT

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని భూమన కరుణాకర్ రెడ్డి బాంబు పేల్చారు. తిరుపతికి ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమన్నారు. ఏపీలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పనిచేస్తున్నారని ప్రశంసించిన ఆయన ప్రజాభిమనంతోనే తన కుమారుడు రాజకీయాల్లో ఎదగాలన్నారు. వారసుడిగా నేను నా కొడుకును ప్రయోట్‌ చేయనన్నారు.తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భూమన వ్యాఖ్యానించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని భూమన అన్నారు. 

Tags:    

Similar News