మాంజా అమ్మితే ఐదేళ్ల జైలు శిక్ష..

సంక్రాంతి, ఇతర పండుగలకు, సరద కోసం పతంగి ఎగురవేస్తూటం. అయితే పతంగి ఎగరవేసే బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజాతో పక్షులకు ప్రమాదం

Update: 2019-01-04 15:14 GMT

సంక్రాంతి, ఇతర పండుగలకు, సరద కోసం పతంగి ఎగురవేస్తూటం. అయితే పతంగి ఎగరవేసే బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజాతో పక్షులకు ప్రమాదం జరగవచ్చునని అటవీశాఖ చీఫ్ కన్ఝర్వేటర్ ప్రశాంత్ కుమార్ ఝా అన్నారు. అయితే ఈ బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజాతో ఇటివలే కొండాపూర్‌లో ఓ వ్యక్తి మరణించడని ప్రశాంత్ కుమార్ తెలిపారు. గ్రీన్ టైబ్యునల్ ఆదేశాలతో రాష్ట్రంలో కూడా చైనీస్ మాంజాపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజా వినియోగాన్ని పూర్తిగా అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక నుండి చైనా మాంజా అమ్మితే ఐదేళ్లు జైలు, రూ. లక్ష జుర్మానా విధింపు వర్తిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్ పాత బస్తీలో ఈ రకమైన మాంజాను ఇప్పటికే సీజ్ చేసినట్లు తెలిపారు.

Similar News