ఏపీ పోలీసులు సహకరించడంలేదు: ఎన్ఐఏ
జగన్పై దాడి కేసు వ్యవహారంలో సిట్ తమకు సహకరించడం లేదని ఎన్ఐఏ వేసిన పిటిషన్పై విజయవాడ సెషన్స్ కోర్టులో విచారణ కొనసాగుతోంది.
జగన్పై దాడి కేసు వ్యవహారంలో సిట్ తమకు సహకరించడం లేదని ఎన్ఐఏ వేసిన పిటిషన్పై విజయవాడ సెషన్స్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా అవసరమైన డాక్యుమెంట్లను డాక్యుమెంట్లను ఎన్ఐఏకి ఇవ్వాలంటూ సిట్ అధికారి నాగేశ్వరరావును ఎన్ఐఏ కోర్టు ఈ నెల 19న ఆదేశించింది. దీనిపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేసింది. కాసేపట్లో ఎన్ఐఏ పిటిషన్పై తీర్పు వెలవడనుంది.