టీడీపీలో ఇంకా కొలిక్కిరాని సీట్ల పంచాయితీ...ఇంకా ఖరారు కాని...

Update: 2019-03-18 04:02 GMT

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న.. టీడీపీలో సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. మూడో విడత జాబితాలో చోటు కోసం ఆశావాహుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 141 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఇంకా 35 అసెంబ్లీ స్ధానాల అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు, పార్లమెంట్ స్ధానాలకు ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల కసరత్తుపై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు.

Similar News