ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారయ్యింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు పలువురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. కొద్దిసేపట్లో ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఎంపీ అభ్యర్థులు వీరే..
నరసరావుపేట - కన్నా లక్ష్మీ నారాయణ
విశాఖ-పురంధేశ్వరి
అనంతపురం - చిరంజీవిరెడ్డి
నెల్లూరు- సురేశ్ రెడ్డి
తిరుపతి- శ్రీహరిరావు
నంద్యాల-ఆదినారాయణ
కర్నూలు-పీవీ విజయసారథి
విజయనగరం- సన్యాసిరాజు
నర్సాపురం-మాణిక్యాలరావు
గుంటూరు -జయప్రకాశ్
ఏలూరు- చిన్నం రామకోటయ్య
హిందూపురం -పార్థసారథి
నరసరావుపేట-కన్నా లక్ష్మీనారాయణ