లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. ఈ నెల 22న నగరానికి అమిత్ షా రాక

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈనెల 22న తెలంగాణలోని మహానగరంలో పర్యటించనున్నారు. కాగా ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే.

Update: 2019-01-12 10:11 GMT

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈనెల 22న తెలంగాణలోని మహానగరంలో పర్యటించనున్నారు. కాగా ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీని పటిష్ఠం చేయడంపై అమిత్ షా కన్నేసారు. బీజేపీ పార్టీ పార్లమెంటరీ ఇన్ చార్టీలతో పాటు పార్టీ ముఖ్యనేతతో సమావేశం అవుతారు. అలాగే ఎన్నికలపై సమాలోచనలు చేసేందేకు షా నగరానికి విచ్చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్రధ్యక్షుడు డా. లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. 

Similar News