జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన యాత్రలో బీజీబీజీగా ఉన్నాడు. అయితే తాజాగా పవన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి విమర్శలు గుప్పించాడు. అసలు పవన్ కళ్యాణ్కు రాజకీయాలపై అసలు స్పష్టత ఉందో లేదో అనే అనుమానం ఉందని ఎద్దేవా చేశారు. పోయిన ఏడాది పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దత్తు ఇచ్చిన ముచ్చట గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడుని ఒక్కరోజైనా ప్రశ్నించిండా చేయ్యాడు ఎందుకంటే వాళ్లఇద్దరికి మంచి అనుబంధం ఉంటది కాబట్టే చంద్రబాబును ప్రశ్నించాడు.జన్మభూమి కమిటీల్లోని అక్రమాలపై, ఇసుక అక్రమాలపై పవన్ చంద్రబాబును ప్రశ్నించారా అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు నోరు ఎత్తకుండా ఇప్పుడు వచ్చి ప్రతిపక్షనేతపై మాట్లాడం ఎంటని పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగినప్పుడు అది డ్రామా అని డీజీపీ ప్రకటన చేస్తే, పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.