భద్రత కల్పించాల్సిన జవాన్లు భక్షకులుగా మారారు. ఉత్తరప్రదేశ్లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మగధ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న యువతితో ఇద్దరు జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జవాన్లను అదుపులోకి తీసుకున్నారు.