ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి

Update: 2018-12-17 15:00 GMT

ముంబయిలోని ఓ సర్కారు దవాఖనాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అంధేనిలోని ఈఎస్‌ఐసీ కామ్‌గార్‌ దవాఖనాలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి దింతో ఒక్కసారిగా రోగులు, బంధువులు ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీసారు.  ఒక్కసారిగా ఆసుపత్రిలో పోగ కమ్ముకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా ఈ ఘోరప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 147 మంది త్రీవగాయాలపాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది. దింతో సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటినా ఘటనస్థలానికి చేరుకొని సహయచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Similar News