తుర్కపల్లి‌లో యాక్సిడెంట్‌... నలుగురు మృతి

Update: 2018-05-04 05:28 GMT


మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోటుచేసుకుంది. గి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవారిగా గుర్తించారు. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అతి వేగమే ప్రమాదానికి కారణని తెలుస్తోంది.

Similar News