పోలవరం ప్రాజెక్టుకు దెబ్బమీద దెబ్బ

Update: 2018-01-05 11:40 GMT

పోలవరం ప్రాజెక్టు పనులకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ వల్ల ప్రాజెక్టు పనులకు అడ్డంకి ఏర్పడింది. 64 వాహనాల కోసం దేనా బ్యాంకు నుంచి ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ తీసుకున్న 84 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆ వాహనాలను బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ తీసుకున్న అప్పుపై 36కోట్ల వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో అసలు, వడ్డీ కలిపి 120కోట్లు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఆదేశించారు. 

Similar News