ఏపీ టీడీపీ మంత్రి నారా లోకేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించాడు. పొయిన ఎన్నికల్లో టీటీడీపి మద్దతు ఇచ్చి మోసాపోయానని పవన్ వ్యాఖ్యలకు లోకేశ్ ఘాటైన సమాధానం ఇచ్చారు. పవన్ టీడీపీకీ మద్దతు ఇచ్చి ఏ విధంగా మోసపోయాడో వివరించాలన్నాడు. పవన్ ఎప్పుడు అంటే అప్పు సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. అవిశ్వాసం తీర్మాణంపెడితే ఢీల్లీని వణీకిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోయి ఫౌంహౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హొదా ప్రత్యేక హోదా అని అరిచిన పవన్ ఇప్పుడు ఎందుకు నోరుముసుకోని కూర్చున్నడని మండిపడ్డారు. ఉక్కు ఫ్యాకర్టీ గురించి పవన్ భయపడుతున్నారని విమర్శించారు. పవన్ కు దమ్ముంటే కేంద్రపై పోరాటం చేయాలని పవన్ కు లోకేశ్ సూచించారు. జగన్, పవన్ కళ్యాణ్ ఒక్కగూటీ పక్షులేనని లోకేశ్ ఎద్దేవ చేశారు.