ఒడిశాలో ఒకే రోజు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. కందమాల్ జిల్లా మలికపడ గ్రామం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మృతి చెందగా, బలంగిరి వద్ద జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారి నుంచి 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.