ఇటివలే రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ సీఎం కేసీఆర్ గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 20న తెలంగాణ రాష్ట్రహోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం నాడు నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు పగలు 3గంటలకు వెళ్లి మహమూద్ అలీ చాదర్, పూలు మహమూద్ అలీ సమర్పించనున్నారు. అక్కడ అన్ని కార్యక్రమాలు ముగిసిక దేవుడి ఆశీర్వాదం తీసుకోని ఇక సక్కగా సచివాలయానికి వెళ్లనున్నారు. 4గంటలకు డీ బ్లాక్లోని 3వ అంతస్తులోని రూమ్ నెంబర్ 440లో రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు చేపట్టనున్నారు.