గాంధీభవన్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేణుకాచౌదరికి వ్యతిరేకంగా ఖమ్మం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రేణుకాచౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. గాంధీభవన్ మెట్లపై కూర్చొని ఆందోళనకు దిగిన వ్యతిరేక వర్గం టికెట్లు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు.