Warangal-Mulugu updates: నక్సల్స్ కోసం పోలీసుల వేట..
ములుగు జిల్లా..
-ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్..
-గుండాల ఎన్కౌంటర్తో అప్రమత్తం..
-గోదావరి పరీవాహక ప్రాంతంలో జల్లెడ పడుతున్న స్పెషల్ పార్టీ బృందం...
-మావోయిస్టు నేతలు దామోదర్, రాజిరెడ్డి లక్ష్యంగా కూంబింగ్...
-ప్రతీకారంగా మావోయిస్టులు ఏదై నా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో అప్రమత్తమైన పోలీసులు..
-దీంతో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా చేపడుతున్నా తనిఖీలు...
Update: 2020-09-04 03:57 GMT