Warangal-Mulugu updates: నక్సల్స్‌ కోసం పోలీసుల వేట..

ములుగు జిల్లా..

-ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్..

-గుండాల ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తం..

-గోదావరి పరీవాహక ప్రాంతంలో జల్లెడ పడుతున్న స్పెషల్ పార్టీ బృందం...

-మావోయిస్టు నేతలు దామోదర్‌, రాజిరెడ్డి లక్ష్యంగా కూంబింగ్‌...

-ప్రతీకారంగా మావోయిస్టులు ఏదై నా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో అప్రమత్తమైన పోలీసులు..

-దీంతో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా చేపడుతున్నా తనిఖీలు...

Update: 2020-09-04 03:57 GMT

Linked news