Telangana updates: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ చిట్ చాట్..

-2023 ఎన్నికల్లో అధికారం కోసం ఇప్పటి నుండే పని చేస్తాం.

-అందరికి ఒకే లక్ష్యం.

-దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్ లు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వినతి పత్రం తీసుకున్నారు.

-మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళితే పోలీసు అరెస్టు చేశారు.

-గవర్నర్ కు మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించాలని చూచించారు.

-రాజభవన్ అధికారికి గేట్ వద్ద వినతి పత్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన రాజభవన్ అధికారులు స్పందించలేదు.

-వచ్చే ఉప ఎన్నికల్లో ప్రతి సీనియర్ లీడర్ రెండు గ్రామాల ఇంచార్జ్ తీసుకొని పనిచేయాలని పార్టీ నిర్ణయించింది.

-అభ్యర్థులను ముందు ప్రకటించడం వల్ల గెలుపు సాధ్యం కాదు. చివరకు ఫైనల్ గెలిచే సత్తా ఉన్న పార్టీ గెలుస్తుంది.

-మైనార్టీ ఓటర్లకు కాంగ్రెస్ ఎప్పుడు దూరం కాలేదు.

-తెలంగాణలో కమ్యునల్ పాలిటిక్స్ కొన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి.

-ప్రస్తుతం ఉత్తమ్ పీసీసీ. ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. మార్పు నాకు సంబంధం లేదు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ని      ఎప్పటికప్పుడు అధిష్టానానికి అందజేస్తా... అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది

Update: 2020-09-28 12:22 GMT

Linked news