High Court updates: తెలంగాణ కోవిడ్ నిర్వహణ పై హైకోర్టులో విచారణ.

టిఎస్ హైకోర్టు...

ప్రయివేట్ హాస్పటల్ ఓవర్ చార్జీస్ పై 22న రిపోర్టు ఇవ్వాలి.

డిజా స్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఎవిధంగా ఉన్నాయో సమర్పించాలి..

డిజాస్టర్ మేనేజ్మెంట్ తో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని అదేశం.

పబ్లిక్ హెల్త్ పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో నివేదిక ఇవ్వాలి...

ప్రయివేట్ అస్పటల్స్ కి నోటీసులు ఇచ్చామన్నారు. ఎంత మందికి ఇచ్చారు. చర్యల పై నివేదిక. సమర్పించాలి.

ప్రయివేట్ అస్పత్రి పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు...

50శాతం బెడ్స్ పై ఢిల్లీ ప్రభుత్వం లాగా వ్యవహారించాలి. తెలంగాణలో ఎలా చేశారో నివేదిక ఇవ్వండి.

డెత్ రిపోర్ట్స్ పై అగ్రహాం.

ప్రతి రోజు 8 నుంచి 10 మంది మాత్రమే చనిపోతున్నారా..? కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు.

మార్చి నుంచి ఇదే విధంగా వ్యవహారిస్తున్నారు. కచ్చితమైన రిపోర్టులు సమర్పించాలి.

తప్పుడు రిపోర్టులు ఇస్తే మళ్లీ సి.ఎస్. ని కోర్టుకు పిలువాల్సి వస్తుంది.

ఈ రిపోర్టులు అన్ని 22వరకు నివేదించాలి.

కోవిడ్ హాస్పటల్స్ పై చర్యలు తీసుకోవడంలో వ్యతసం ఉందన్న పిటిషనర్ తరుపున్యాయవాధి.

హాస్పటల్స్ లో స్టాఫ్ ని, మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎలాంటి స్టాఫ్ ని పెంచారో నివేదిక ఇవ్వాలన్న ధర్మాసనం.

తదుపరి విచారణ ఈనెల 24 కి వాయిదా..

Update: 2020-09-04 11:25 GMT

Linked news