వైఎస్ఆర్ ఈఎంసీగా ఈ క్లస్టర్ ఏర్పాటు

అమరావతి: కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

సెంట్రల్ స్పాన్సర్డ్ పథకమైన ఇఎంసి-2.0 లో భాగంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం

వైఎస్ఆర్ ఈఎంసీగా ఈ క్లస్టర్ ఏర్పాటు కోసం కేంద్ర ఐటీ శాఖ అనుమతులు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తాయని జీవోలో పేర్కోన్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 380.50 కోట్ల విడుదల చేయాలని ఆదేశాలు.

మిగిలిన 50 శాతం మొత్తాన్ని కేంద్రం గ్రాంట్ గా పేర్కోన్న ప్రభుత్వం

కొప్పర్తిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ కు పెట్టుబడులను ఆహ్వానించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం

గ్రీన్ కేటగిరీలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు తనిఖీలు ఉండవని స్పష్టం చేసిన ప్రభుత్వం

ఆరెంజ్, రెడ్ కేటగిరీకి ఇది వర్తించదని తెలిపిన పరిశ్రమల శాఖ

భూమి లీజును 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడగించుకునే అవకాశం కల్పించటంతో పాటు అవసరమైతే భూమిని కొనుగోలు చేసేందుకూ వీలుందని స్పష్టం చేసిన ప్రభుత్వం

వంద శాతం స్టాంపు డ్యూటీ రీఎంబర్సుమెంటు కల్పిస్తున్నట్టు వెల్లడి.

20 శాతం మేర పెట్టుబడి రాయితీ కూడా ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్టరింగ్ క్లస్టర్ లో ఉంటుందని తెలిపిన ప్రభుత్వం

250 కోట్లను మించి పెట్టుబడులు పెట్టే మొబైల్ ఉత్పత్తి పరిశ్రమలకు మెగా స్టేటస్ ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం

Update: 2020-08-26 09:03 GMT

Linked news