వజ్రకరూరు మండలం పవన్ ఫార్మర్స్ వేర్ గోదాం ముందు రైతులు ఆందోళన..

అనంతపురం: 

- వజ్రకరూరు మండలం పవన్ ఫార్మర్స్ వేర్ గోదాం ముందు జాతీయ రహదారిపై రైతులు ఆందోళన.

- భారీగా నిలిచిపోయిన వాహనాలు.

- గోదాం లో ధాన్యం నిల్వ ఉంచిన రైతులు.

- గోడౌన్ యాజమాని ఎంసీఎంఎల్ కంపెనీకి రుణం చెల్లించలేదని కు తాళం వేసిన కంపెనీ ప్రతినిధులు.

- గోడౌన్ లో నిల్వ ఉంచిన సరుకును ఇవ్వాలని రైతుల ఆందోళన.

Update: 2020-08-04 10:44 GMT

Linked news