బిల్డింగ్ అనుమతులు ఇవ్వడాని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

అమరావతి: 

- గ్రామ,వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు అనాధరైజ్డ్ గా బిల్డింగ్ అనుమతులు ఇవ్వడాని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన లైసెన్డ్ టెక్నికల్ పర్సన్స్

- 119 జీఓ కి విరుద్దంగా తమ సంతకాలు..లైసెన్స్ నంబర్లు లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్

- అనుభవం లేని గ్రామ,వార్డు రెగ్యులేషన్ సెక్రటరీలు ఇచ్చే అనుమతుల కారణంగా భవిష్యత్ లో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న పిటిషనర్స్

- జీవో 119ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వానికి తెలిపిన ధర్మాసనం

- దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ..వార్డు సచివాలయాల్లో నిలిచిపొనున్న ప్లానింగ్ అనుమతులు

- పిటిషనర్స్ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది తిరుమాని విష్ణుతేజ

- 4 వారాలు సమయం కోరిన ప్రభుత్వం

- వాయిదా వేసిన హైకోర్టు

Update: 2020-08-04 10:34 GMT

Linked news