జాతి నిర్మాణం కోసం బీజేపీలో చేరాను: సుజనా చౌదరి

Update: 2019-06-21 12:40 GMT

రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి బీజేపీలో చేరడాన్ని సమర్ధించుకున్నారు. జాతి నిర్మాణం కోసం తాను బీజేపీలోకి చేరినట్లు సుజనా తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి ఏదో ఓకటి చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని సుజనా చౌదరి తెలిపారు. రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. బీజేపీలోకి చేరడం తప్పుకదా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాను మెచ్యూరిటీ ఉన్న నాయకుడినని తెలిపారు. 

Full View

Tags:    

Similar News