ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్చాందీకి ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. తన స్వగ్రామం కల్యాణదుర్గంలో దేవాలయ నిర్మాణ బాధ్యతలలో బిజీగా ఉన్నందున పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనలేనన్నారు.